హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Kumaraswamy On Cm KCR: కేసీఆర్ తో గ్యాప్ పై స్పందించిన కుమారస్వామి..ఏం చెప్పారంటే?

Kumaraswamy On Cm KCR: కేసీఆర్ తో గ్యాప్ పై స్పందించిన కుమారస్వామి..ఏం చెప్పారంటే?

టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తరువాత తొలి బహిరంగ సభను ఖమ్మంలో నిర్వహించారు. అయితే ఈ బహిరంగ సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, అఖిలేష్ యాదవ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఈ బహిరంగ సభకు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి రాకపోవడం పెద్ద చర్చకు దారి తీసింది. తాజాగా బీఆర్ఎస్ తో విభేదాల ప్రచారంపై కుమారస్వామి స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

Top Stories