ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana: మేం అధికారంలోకి వస్తే 2లక్షల రుణమాఫీ, 500కే గ్యాస్ సిలిండర్..కరీంనగర్ సభలో కాంగ్రెస్‌ నేతల హామీలు

Telangana: మేం అధికారంలోకి వస్తే 2లక్షల రుణమాఫీ, 500కే గ్యాస్ సిలిండర్..కరీంనగర్ సభలో కాంగ్రెస్‌ నేతల హామీలు

Revanth Reddy: కరీంనగర్ కవాతు బహిరంగ సభలో కాంగ్రెస్‌ నేతలు బీజేపీని, బీఆర్ఎస్‌ను తీవ్రంగా ఎండగట్టారు. రెండు పార్టీలు దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే తెలంగాణ ఆకాంక్షను సంపూర్ణం చేస్తామని వరాల జల్లు కురిపించారు.

Top Stories