హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

సీఎం కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారు..ఎవర్ని నాశనం చేయడానికి: బండి సంజయ్

సీఎం కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారు..ఎవర్ని నాశనం చేయడానికి: బండి సంజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎవరి కొంప ముంచాలి. ఎవరిని నాశనం చేయాలనేదే కేసీఆర్ కుటుంబం ఆలోచన. సీఎం కేసీఆర్ నిమ్మకాయలతో క్షుద్రపూజలు చేస్తాడని బండి ఆరోపణలు చేశారు. కొండగట్టు అంజన్నను దర్శించుకున్న అనంతరం బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. (P.Srinivas,New18,Karimnagar)

Top Stories