హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

cm kcr : ఢిల్లీలో ఊహించిన అవమానం? -టైమివ్వని pm modi, బ్యాక్ టు hyd -ఏం జరిగిందంటే..

cm kcr : ఢిల్లీలో ఊహించిన అవమానం? -టైమివ్వని pm modi, బ్యాక్ టు hyd -ఏం జరిగిందంటే..

తెలంగాణ రైతుల పట్ల, ప్రజల పట్ల కేంద్రం చిన్న చూపు చూస్తోందని, వరి ధాన్యం కొనుగోలు, నీటి వాటాల ఖరారు, విభజన చట్టంలోని ఇతర హామీల అమలుపై ఢిల్లీ సర్కారుతో అమీ తుమీ తేల్చుకుంటామని హస్తినకు వెళ్లిన సీఎం కేసీఆర్.. అనూహ్య రీతిలో ఎవరినీ కలవకుండానే హైదరాబాద్ తిరిగొచ్చారు. వరి పంట విషయంలో కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించిన ఆయనకు ఢిల్లీ పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అయితే, ఊహించిన ఈ అవమానాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకునేలా, తెలంగాణ బియ్యంపై కేంద్రం ఇప్పటికే చెబుతున్న క్లారిటీలతో బీజేపీని ఇరుకున పెట్టేలా గులాబీ బాస్ పెద్ద పథకమే రచించినట్లు తెలుస్తోంది. వివరాలివి..

Top Stories