హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Nizamabad: అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లిన అకాల వర్షం..ఆదుకోవాలని వేడుకోలు

Nizamabad: అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లిన అకాల వర్షం..ఆదుకోవాలని వేడుకోలు

Nizamabad:ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వాలు జాప్యం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఊహించని విధంగా అకాల వర్షాలు విరుచుకుపడటంతో ధాన్యం గింజలు అమ్ముకునేందుకు పోసిన వరి కుప్పలు పూర్తిగా నీళ్లలో తడిసిపోయాయి. మరికొన్ని చోట్ల కొట్టుకుపోయాయి. ఈపరిస్థితి నుంచి తమను ప్రభుత్వం గట్టెక్కించాలని రైతులు వేడుకుంటున్నారు.

Top Stories