హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Nalgonda: సేంద్రియ పద్దతిలో సాగుతోనే రైతు రాజు అయ్యేది..రుజువు చేస్తున్న నల్గొండ జిల్లా యువరైతు

Nalgonda: సేంద్రియ పద్దతిలో సాగుతోనే రైతు రాజు అయ్యేది..రుజువు చేస్తున్న నల్గొండ జిల్లా యువరైతు

Nalgonda: పంటల్లో చీడపీడల నివారణ, అధిక దిగుబడి అంటూ రైతులకు రసాయన ఎరువులు అలవాటు చేశారు తయారీ సంస్థలు. రసాయన ఎరువుల కారణంగా భూసారం తగ్గిపోవడంతో పాటు పంట దిగుబడి పడిపోయింది. దీంతో రైతులు కనీస లాభాలు కూడా పొందలేకపోతున్నారు.

Top Stories