హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana : పేద విద్యర్ధిని తానే స్వయంగా బడికి పంపిన మంత్రి .. మాట నిలబెట్టుకున్నందుకు ప్రశంసల వెల్లువ

Telangana : పేద విద్యర్ధిని తానే స్వయంగా బడికి పంపిన మంత్రి .. మాట నిలబెట్టుకున్నందుకు ప్రశంసల వెల్లువ

Telangana: చదివించండి సార్ అని మంత్రిని అడిగిన పిల్లవాడి కోరిక తీర్చారు తెలంగాణ ఎక్సైజ్‌శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్. మహబూబ్‌నగర్ జిల్లా మైసమ్మ దేవాలయం దగ్గర కూల్‌డ్రింక్స్ అమ్ముతున్న పిల్లవాడ్ని తన సొంత ఖర్చులతో నగరంలోని రిషి విద్యాలయంలో చేర్చించారు. తన కారులోనే అతడికి కావాల్సిన యూనిఫామ్స్, బుక్స్‌తో పాటు బూట్లు ఇతర వస్తువులు సమకూర్చి తన కారులోనే సాగనంపారు.

Top Stories