ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana: అప్పుడు సోనియా..ఇప్పుడు రేవంత్..కరీంనగర్ వేదికగా కాంగ్రెస్ కీలక ప్రకటన ఉండనుందా?

Telangana: అప్పుడు సోనియా..ఇప్పుడు రేవంత్..కరీంనగర్ వేదికగా కాంగ్రెస్ కీలక ప్రకటన ఉండనుందా?

Telangana Congress: తెలంగాణ ఆవిర్భావం తరువాత కాంగ్రెస్ క్రమంగా బలహీనపడింది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకుడైన తరువాత కాంగ్రెస్ క్యాడర్ లో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంది. ఇన్నిరోజులు దూరంగా ఉన్న వారంతా వచ్చి హత్ సే హత్ జోడో యాత్రలో చేరుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించే సభ విజయవంతం కోసం నేతలందరు సిద్ధమయ్యారు. ఈ సభలో కాంగ్రెస్ కీలక ప్రకటన వుండనుందా?

Top Stories