హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana: అద్దె వాహనాల పేరుతో ప్రజాధనం స్వాహా .. బయటపడ్డ కార్పొరేషన్‌ అధికారుల కక్కూర్తి

Telangana: అద్దె వాహనాల పేరుతో ప్రజాధనం స్వాహా .. బయటపడ్డ కార్పొరేషన్‌ అధికారుల కక్కూర్తి

Scam: అద్దె వాహనాల వాహనాల పేరుతో అడ్డగోలుగా దోచేస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇష్టం వచ్చినట్లుగా ప్రజా ధనాన్ని కాజేస్తున్నారు. లేనివి ఉన్నట్లుగా చూపిస్తూ 21 వెహికల్స్‌కు నెలకు 8 లక్షలు సంవత్సరనికి 98లక్షల రూపాయాలను బిల్లుల రూపంలో కాజేస్తున్నారు. ఇదంతా ఏ జిల్లాలో జరుగుతోందో తెలిస్తే షాక్ అవుతారు.

Top Stories