హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana: గాయనిగా అలరించిన జిల్లా అధికారిణి .. భక్తులను కట్టి పడేసిన ఆమె ఎవరో తెలుసా..?

Telangana: గాయనిగా అలరించిన జిల్లా అధికారిణి .. భక్తులను కట్టి పడేసిన ఆమె ఎవరో తెలుసా..?

Telangana:కరీంనగర్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగానే స్థానిక జడ్పీ సీఈవో ప్రియాంక తన గానంతో అతిధులను, భక్తులను అలరించారు. అన్నమాచార్య కీర్తనలు పాడుతూ... అందరినీ భక్తిపారవశ్యంలో రంజింప చేశారు.

Top Stories