హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Kondagattu Anjanna Temple: కర్ణాటకలో కొండగట్టు దొంగల పట్టివేత..48 గంటల్లోనే కేసు కొలిక్కి!

Kondagattu Anjanna Temple: కర్ణాటకలో కొండగట్టు దొంగల పట్టివేత..48 గంటల్లోనే కేసు కొలిక్కి!

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు 48 గంటల్లో చేధించారు. కర్ణాటక బీదర్ ప్రాంతంలో ముగ్గురు నిందితుల నుంచి సుమారు 8 కిలోల వరకు వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల ఫోటోలను విడుదల చేసిన పోలీసులు..10 బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కర్ణాటకలో నిందితులు ఉన్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. P.Srinivas,New18,Karimnagar

Top Stories