3. ఐఆర్సీటీసీ దక్షిణ భారతదేశ యాత్ర టూర్ స్టాండర్డ్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.7140. కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.8610. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ జర్నీ, ధర్మశాలలు, హాల్స్, డార్మిటరీల్లో బస, టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, రోజూ లీటర్ వాటర్ బాటిల్ లాంటివి కవర్ అవుతాయి. కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ క్లాస్ ప్రయాణం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)