హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Vande Bharat: చెత్త కుప్పగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. మనోళ్లు ఎప్పుడు మారతారో..!

Vande Bharat: చెత్త కుప్పగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. మనోళ్లు ఎప్పుడు మారతారో..!

Vande Bharat Express Train: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలు కొందరు ప్రయాణికులు చెత్త కుప్పగా మార్చుతున్నారు. తమ గమ్యస్థానం వచ్చాక.. వాటర్ బాటిళ్లు, ఆహార పదార్థాలను అక్కడే వదిలేసి వెళ్తున్నారు. డస్ట్ బిన్ ఉన్నా.. దానిని వినయోగించుకోవడం లేదు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Top Stories