హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Vande Bharath: తొలిరోజే ఆలస్యంగా నడిచిన వందే భారత్ రైలు.. ఎంతసేపంటే?

Vande Bharath: తొలిరోజే ఆలస్యంగా నడిచిన వందే భారత్ రైలు.. ఎంతసేపంటే?

వందే భారత్ ట్రైన్‌ పట్టాలపై పరుగులు పెట్టింది. విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య ఈ రైలు ప్రారంభం అయ్యింది. అయితే మొదటిరోజే... ఈ రైలు కాస్త ఆలస్యంగా నడిచింది. అంతేకాదు. కొందరు ఆలస్యం కావడంతో... ట్రైన్ ఎక్కలేకపోయారు.

Top Stories