దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో పాఠశాలలు తెరిచే అవకాశం ఉంది. అదే విధంగా వారాంతవు సంతల్లో కోవిడ్ నియంత్రణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణ వార్తలు, బ్రేకింగ్ న్యూస్, లైవ్ న్యూస్, లెటెస్ట్ న్యూస్, తెలుగు న్యూస్, లైవ్ అప్డేట్స్, ఫీవర్ సర్వే," width="1600" height="1600" /> తెలంగాణలో (corona cases in Telangana) కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 3,944 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో వైరస్ బారినపడిన వారి సంఖ్య 7,51,099కి పెరిగింది.