హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

హైదరాబాద్ నుంచి ఆలస్యంగా వెళ్లనున్న వందే భారత్.. !

హైదరాబాద్ నుంచి ఆలస్యంగా వెళ్లనున్న వందే భారత్.. !

ఇవాళ హైదరాబాద్ నుంచి నడిచే వందే భారత్ రైలు మూడు గంటలు ఆలస్యం కానుంది.ఈ విషయాన్ని స్వయంగా రైల్వే అధికారులు ప్రకటించారు. మూడు గంటలకు బయల్దేరనున్న రైలు.. సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ కానున్నట్లు తెలిపారు.

Top Stories