ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Hyderabad: రూ.116చెల్లిస్తే ఇంటికి భద్రాద్రి రాములవారి కల్యాణ తలంబ్రాలు .. భక్తులకు TS RTC గిఫ్ట్

Hyderabad: రూ.116చెల్లిస్తే ఇంటికి భద్రాద్రి రాములవారి కల్యాణ తలంబ్రాలు .. భక్తులకు TS RTC గిఫ్ట్

Hyderabad: శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో నిర్వహించే రాములవారి కల్యాణ తలంబ్రాలు కావాలనుకునే భక్తులు 116రూపాయలు చెల్లిస్తే ఇంటికే డోర్ డెలవరీ చేస్తామని ప్రకటించారు. కల్యాణ తలంబ్రాలు కావాలనుకునే భక్తులు 116రూపాయలను ఆర్టీసీ కార్గో కేంద్రాల్లో చెల్లించి పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

Top Stories