ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

తెలంగాణ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్..ధాన్యం కొనుగోళ్లపై కీలక నిర్ణయం

తెలంగాణ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్..ధాన్యం కొనుగోళ్లపై కీలక నిర్ణయం

దేశానికే అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వానాకాలం సీజన్ లో ఏకంగా 50 లక్షల టన్నుల ధాన్యాన్ని సర్కార్ కొనుగోలు చేసింది. ఈ ధాన్యం విలువ దాదాపు రూ.9,600 కోట్లు. అయితే ఈ యాసంగి పంట కూడా మరికొద్ది రోజుల్లోనే రానుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Top Stories