Hyderabad: చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో బీజేపీ కార్పొరేటర్ల ప్రమాణం
Hyderabad: చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో బీజేపీ కార్పొరేటర్ల ప్రమాణం
Hyderabad: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కార్పొరేటర్లు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్తో కలిసి చార్మినార్లోని భాగ్యలక్ష్మీ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి బండి సంజయ్ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కార్పొరేటర్లతో ప్రమాణం చేయించారు. ఆయన వెంట ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు.
చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో బీజేపీ కార్పొరేటర్లతో ప్రమాణం చేయిస్తున్న బండి సంజయ్
2/ 11
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వార్డు సమస్యలను పరిష్కరిస్తామని, జాతీయవాదానికి, బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని.. వారితో ప్రమాణ పత్రాన్ని చదివించారు
3/ 11
చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో బీజేపీ కార్పొరేటర్లు, బండి సంజయ్, రాజాసింగ్
4/ 11
చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో బీజేపీ కార్పొరేటర్లు, బండి సంజయ్, రాజాసింగ్
5/ 11
భాగ్యలక్ష్మీ అమ్మవారు
6/ 11
చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో బీజేపీ కార్పొరేటర్లు, బండి సంజయ్, రాజాసింగ్
7/ 11
చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో బీజేపీ కార్పొరేటర్లు, బండి సంజయ్, రాజాసింగ్
8/ 11
చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో బీజేపీ కార్పొరేటర్లు, బండి సంజయ్, రాజాసింగ్
9/ 11
చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో బీజేపీ కార్పొరేటర్లు
10/ 11
చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో బీజేపీ కార్పొరేటర్లు, బండి సంజయ్
11/ 11
చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో బీజేపీ కార్పొరేటర్లు, బండి సంజయ్, రాజాసింగ్