హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Vande Bharat: సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ రైలుకి ముహూర్తం ఖరారు..! ట్రయల్ రన్ షురూ

Vande Bharat: సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ రైలుకి ముహూర్తం ఖరారు..! ట్రయల్ రన్ షురూ

Secunderabad-Tirupati Vande Bharat Train: తెలుగు రాష్ట్రాలకు మరో వందే భారత్ రైలు రాబోతోంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్టణం రూట్లో‌ ఈ సెమీ హైస్పీడ్ రైలు పరుగులు పెడుతుండగా.. త్వరలోనే మరో రైలు పట్టాలెక్కబోతోంది. దానికి సంబంధించి ట్రయల్ కూడా జరుగుతోంది.

Top Stories