హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana: ఆ రోజు నుంచే రైతులకు రైతుబంధు నగదు బదిలీ.. మొదట ఇచ్చేది వారికే..

Telangana: ఆ రోజు నుంచే రైతులకు రైతుబంధు నగదు బదిలీ.. మొదట ఇచ్చేది వారికే..

Rythu Bandhu: గత వానాకాలం సీజన్‌కు సంబంధించి జూన్‌ నెలలో 60.84 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయంగా రూ.7360.41 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ యాసంగి సీజన్‌లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.

Top Stories