హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

వరి పంటకు Etela Rajender హామీ -cm kcrకు దిమ్మతిరిగే పంచులు

వరి పంటకు Etela Rajender హామీ -cm kcrకు దిమ్మతిరిగే పంచులు

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ వివాదంగా మారిన వరి పంట సాగుపై హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. గన్ పార్కులో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన తర్వాతే అసెంబ్లీలోకి వెళ్లిన ఈటల.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన మొదటిరోజే పలు ప్రజా సమస్యలపై గళమెత్తారు. తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఓ పిలుపునిచ్చిన ఆయన.. సీఎం కేసీఆర్‌కు దిమ్మతిరిగేలా పంచులూ విసిరారు..

Top Stories