Telangana Covid 19 Vaccination: తెలంగాణలో ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సినేషన్.. తొలి టీకా తీసుకుంది ఎవరంటే..
Telangana Covid 19 Vaccination: తెలంగాణలో ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సినేషన్.. తొలి టీకా తీసుకుంది ఎవరంటే..
తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కలిసి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
2/ 13
ఇక, తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియను హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కలిసి ప్రారంభించారు.
3/ 13
గాంధీ ఆస్పత్రిలో సఫాయి కర్మచారిగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్ కృష్ణమ్మ తొలి కరోనా టీకా తీసుకుంది. తద్వారా తెలంగాణలో కరోనా తీసుకున్న తొలి వ్యక్తిగా రికార్డులోకి ఎక్కింది.