హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

CM KCR : ముచ్చింతల్‌లో సీఎం కేసీఆర్, సమతా మూర్తి విగ్రహ స్థాపనపై ఎమన్నారంటే..

CM KCR : ముచ్చింతల్‌లో సీఎం కేసీఆర్, సమతా మూర్తి విగ్రహ స్థాపనపై ఎమన్నారంటే..

CM KCR : ముచ్చింతల్ లో చినజీయర్ స్వామి ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది కార్యక్రమాల సందర్భంగా సీఎం కేసిఆర్ కుటుంబసమేతంగా గురువారం సందర్శించారు. శ్రీ రామానుజాచార్య విరాట్ విగ్రహాన్ని హైదరాబాదులో స్థాపించడం అద్భుతమని సీఎం అన్నారు.

Top Stories