ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana : ములుగు జిల్లా ప్రజల గుండెల్లో గోదారమ్మ పరుగులు..25గ్రామాలకుపైగా చుట్టుముట్టేసిన వరద

Telangana : ములుగు జిల్లా ప్రజల గుండెల్లో గోదారమ్మ పరుగులు..25గ్రామాలకుపైగా చుట్టుముట్టేసిన వరద

Telangana: తెలంగాణలోని గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది. భారీ వర్షాలు, వరద నీరు గ్రామాలు, ఇళ్లును చుట్టుముట్టేయడంతో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ప్రజలు పూర్తిగా నిరాశ్రయులయ్యారు. గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకోవడంతో ప్రతి ఒక్కరి గుండెల్లో గోదారమ్మ పరుగుల శబ్ధంతో క్షణ క్షణం భయంతో వణికిపోతున్నారు.

Top Stories