1. ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ ఇంకొన్ని గంటల్లో ముగుస్తుంది. ఈరోజు 4 గంటలకు చివరి ఫ్లాష్ సేల్ నిర్వహించనుంది షావోమీ ఇండియా. ఈ ఫ్లాష్ సేల్లో రూ.15,999 విలువైన ఎంఐ టీవీ 4ఏ మోడల్ 32 అంగుళాల హొరైజన్ ఎడిషన్ స్మార్ట్ టీవీని ఒక్క రూపాయికే సొంతం చేసుకోవచ్చు. (image: Xiaomi India)