హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Tokyo Olympics : హాకీలో భారత్ 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన ఐదుగురు హీరోలు వీళ్లే..

Tokyo Olympics : హాకీలో భారత్ 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన ఐదుగురు హీరోలు వీళ్లే..

Tokyo Olympics : ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ హాకీ పురుషుల (Indian Men's Hockey Team) జట్టు చరిత్ర సృష్టించింది. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ విశ్వక్రీడల్లో మెడల్ సాధించింది. గురువారం జరిగిన పురుషుల హాకీ బ్రాంజ్(Bronze Medal) ఫైట్‌లో భారత్ 5-4 తేడాతో బలమైన జర్మనీని చిత్తు చేసింది. అఖండ భారతావనిని మురిపించింది. టోక్యోలో భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. అసాధారణ ఆటతో అద్భుత విజయం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం ముద్దాడింది.

Top Stories