టోక్యో ఒలింపిక్స్లో భారత పతకాల ఆశలను సజీవంగా ఉంచుతూ అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది తెలుగు తేజం. గ్రూప్ జేలో ఉన్న సింధు.. ఆదివారం మహిళల సింగిల్స్లో తొలి మ్యాచ్లో ఇజ్రాయెల్ షట్లర్తో తలపడిన సింధు.. కేవలం 28 నిమిషాల్లో మ్యాచ్ ముగించి, ఫస్ట్ మ్యాచ్లో సత్తా చాటింది. పీవీ సింధు 21-7, 21-10తో వరుస సెట్లలో సునాయాసంగా గెలిచింది.