హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

PV Sindhu : పీవీ సింధు అరుదైన ఘనత.. తొలి భారత మహిళా అథ్లెట్ గా చరిత్ర..

PV Sindhu : పీవీ సింధు అరుదైన ఘనత.. తొలి భారత మహిళా అథ్లెట్ గా చరిత్ర..

PV Sindhu : మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌లో భాగంగా కాంస్య పతకం కోసం జరిగిన పోరు పీవీ సింధు విజయం సాధించింది. సింధు 21-13, 21-15 తేడాతో చైనా క్రీడాకారిణి బింగ్‌ జియావోపై గెలుపొందింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో విజృంచి ఆడిన సింధు.. కాంస్య పతకంతో మెరిసింది.

Top Stories