హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IND vs PAK : మాటల యుద్ధం షురూ.. పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ తిక్క కుదిర్చిన అశ్విన్..

IND vs PAK : మాటల యుద్ధం షురూ.. పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ తిక్క కుదిర్చిన అశ్విన్..

IND vs PAK : మెగా ఫైట్ కి ముందు రెండు దేశాల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా పాక్ మాజీ క్రికెటర్లు, పీసీబీ అధికారులు నోటికి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అదే పని చేశాడు పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా.

Top Stories