ఇటీవల బీసీసీఐ క్రికెటర్లకు సెలవులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆటగాళ్లు తమ కుటుంబాలు, స్నేహితులతో ఇంగ్లాండ్లో పర్యటించారు. దానికి సంబంధించిన అనేక చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇషాంత్ శర్మ భార్య ప్రతిమా సింగ్ కూడా ఒక ఫొటో షేర్ చేశారు. (pc: kl rahul instagram)