మయాంక్ దాగర్ కోసం బిడ్డింగ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య గట్టి పోటీ జరగింది. అతని బేస్ ధర రూ.20 లక్షలు. దానిపై హైదరాబాద్ వేలం వేసింది. అప్పుడు రాజస్థాన్ 25, 35, 95 లక్షల వరకు వేలం వేసింది. హైదరాబాద్ రూ.కోటి వేలం వేయగా.. చివరకు రూ.1.7 కోట్లకు బిడ్ వేసి రాజస్థాన్ చేతులెత్తేసింది. ఎట్టకేలకు రూ.1.8 కోట్ల బిడ్తో హైదరాబాద్ అతడిని సొంతం చేసుకుంది.