ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2023 : 2022 ఐపీఎల్ లో అతి పెద్ద వివాదం.. ధోనిలా పంత్.. గుర్తుందా?

IPL 2023 : 2022 ఐపీఎల్ లో అతి పెద్ద వివాదం.. ధోనిలా పంత్.. గుర్తుందా?

IPL 2023 : రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చివరి ఓవర్లో విజయం కోసం 36 పరుగులు చేయాల్సి ఉంది. తొలి మూడు బంతులకు రోవ్ మన్ పావెల్ సిక్సర్లు బాదాడు. దాంతో విజయ సమీకరణం 3 బంతులకు 18 పరుగులుగా మారింది.

Top Stories