హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2022 : ఈ ఏడాది బంగారు బాతులు వీళ్లే.. మెగావేలంలో రికార్డులు బద్దలు అవ్వాల్సిందే..

IPL 2022 : ఈ ఏడాది బంగారు బాతులు వీళ్లే.. మెగావేలంలో రికార్డులు బద్దలు అవ్వాల్సిందే..

IPL 2022 : ఫిబ్ర‌వ‌రి 12, 13వ తేదీల్లో జ‌రిగే మెగా వేలం (Auction)లో త‌మ‌కు న‌చ్చిన క్రికెట‌ర్ల కోసం ఎంతైనా వెచ్చించేందుకు 10 ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. 590 మంది క్రికెట‌ర్లు వేలంలో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు.

Top Stories