హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2022 : ఆ ఒక్క జట్టు కోసమే ఈ షెడ్యూల్ చేశారా..? బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్..!

IPL 2022 : ఆ ఒక్క జట్టు కోసమే ఈ షెడ్యూల్ చేశారా..? బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్..!

IPL 2022 : క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022).. ముహూర్తం ఖరారైంది. ఈసారి 10 జట్లతో జరగబోయే ఐపీఎల్ ముంబైలో మార్చి 26న ప్రారంభం కానుంది. మే 29న ఐపీఎల్ ముగియనుంది. అయితే, బీసీసీఐ షెడ్యూల్ పై ఆ విషయంలో ఫ్రాంచైజీలు సీరియస్ గా ఉన్నాయ్.

Top Stories