హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2022 : ముంబై ఇండియన్స్ జట్టులో మిగిలేది ఆ నలుగురే..ఫైవ్ టైం ఛాంపియన్ కు పెద్ద తిప్పలే..

IPL 2022 : ముంబై ఇండియన్స్ జట్టులో మిగిలేది ఆ నలుగురే..ఫైవ్ టైం ఛాంపియన్ కు పెద్ద తిప్పలే..

IPL 2022 : ఆటగాళ్ల రిటైన్ పాలసీపై బోర్డు స్పష్టతనిచ్చింది. ప్రతి ఫ్రాంచైజీ నలుగురు ప్లేయర్లను మాత్రమే అట్టి పెట్టుకునే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉందని తెలిపింది.ఇందులో ముగ్గురు ఇండియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఒకరు ఫారిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. లేదంటే ఇద్దరు ఇండియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇద్దరు ఫారిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లను ఎంచుకోవచ్చు.

Top Stories