హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2022- Delhi Capitals : కరోనాతో వణికిపోతున్న ఢిల్లీ.. రంగంలోకి దిగిన బీసీసీఐ.. మ్యాచ్ జరిగేది ఎక్కడంటే..

IPL 2022- Delhi Capitals : కరోనాతో వణికిపోతున్న ఢిల్లీ.. రంగంలోకి దిగిన బీసీసీఐ.. మ్యాచ్ జరిగేది ఎక్కడంటే..

IPL 2022- Delhi Capitals : గత వారం ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో ప్యాట్రిక్ పర్హాట్ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఇక గత సోమవారం నాడు ఢిల్లీ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ తో పాటు మరో నలుగురు సపోర్ట్ స్టాఫ్ కరోనా బారిన పడ్డారు. దీనిపై అటు బీసీసీఐ ఇటు ఢిల్లీ మేనేజ్ మెంట్ మొదట్లో గోప్యత వ్యవహరించినా చివరకు వార్త బయటకు వచ్చింది. దాంతో బీసీసీఐ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.

Top Stories