హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

BCCI : అందరూ రావల్సిందే.. టీమిండియా ప్లేయర్స్ కు బీసీసీఐ అల్టిమేటం.. ఎందుకంటే?

BCCI : అందరూ రావల్సిందే.. టీమిండియా ప్లేయర్స్ కు బీసీసీఐ అల్టిమేటం.. ఎందుకంటే?

BCCI : ఐపీఎల్ 15వ సీజన్ ముగియడంతో అంతర్జాతీయ సిరీస్ లపై బీసీసీఐ దృష్టి సారించింది. ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీ నుంచి సౌతాఫ్రికా (South Africa)తో టీమిండియా (Team India) 5 మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడనుంది.

Top Stories