హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IND vs NZ: మూడో రోజు న్యూజీలాండ్‌ భరతం పట్టిన స్పిన్నర్లు.. 296 ఆలౌట్.. అక్షర్‌కు 5 వికెట్లు.. మళ్లీ దెబ్బేసిన జేమిసన్

IND vs NZ: మూడో రోజు న్యూజీలాండ్‌ భరతం పట్టిన స్పిన్నర్లు.. 296 ఆలౌట్.. అక్షర్‌కు 5 వికెట్లు.. మళ్లీ దెబ్బేసిన జేమిసన్

IND vs NZ: పేటీఎం టెస్ట్ సిరీస్‌లో భాగంగా కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు కివీస్ 296 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓవర్ నైట్ స్కోర్ 129/0తో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్‌ను స్పిన్నర్లు అక్షర్ పటేల్, అశ్విన్ కలసి కుప్పకూల్చారు. అయితే భారత జట్టు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి ఒక వికెట్ కోల్పోయింది.

Top Stories