హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IND vs ENG: ఇంగ్లండ్ గడ్డపై తిరుగులేని ఆటగాడిగా రోహిత్.. ఇది మాములు రికార్డు కాదు భయ్యా..

IND vs ENG: ఇంగ్లండ్ గడ్డపై తిరుగులేని ఆటగాడిగా రోహిత్.. ఇది మాములు రికార్డు కాదు భయ్యా..

IND vs ENG: తొలి వన్డేలో ఇంగ్లండ్‌పై టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్‌కు 111 పరుగుల లక్ష్యాన్ని ఓపెనర్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ 18.4 ఓవర్లలోనే ఛేదించారు. రోహిత్ అజేయంగా 76 పరుగులు చేశాడు. ఈ హాఫ్ సెంచరీతో ఇంగ్లండ్ గడ్డపై తిరుగులేని ఆటగాడిగా అవతరించాడు.

Top Stories