హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IND vs ENG: 1983 వరల్డ్ కప్ తర్వాత టీమిండియాను భయపెడుతున్న మాంచెస్టర్ గ్రౌండ్.. కారణమిదే..

IND vs ENG: 1983 వరల్డ్ కప్ తర్వాత టీమిండియాను భయపెడుతున్న మాంచెస్టర్ గ్రౌండ్.. కారణమిదే..

IND vs ENG 3rd ODI: వన్డే సిరీస్ గెలవాలనే ఉద్దేశ్యంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా రేపు ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి సై అంటోంది. 3 మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. అయితే.. మ్యాచ్ జరిగే మాంచెస్టర్ గ్రౌండ్ టీమిండియాను భయపెడుతోంది.

Top Stories