హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Olympics: ఒలింపిక్ పతక విజేతలకు ఢిల్లీలో ఘన సన్మానం.. హాజరైన కేంద్ర మంత్రులు - Photos

Olympics: ఒలింపిక్ పతక విజేతలకు ఢిల్లీలో ఘన సన్మానం.. హాజరైన కేంద్ర మంత్రులు - Photos

భారత అథ్లెట్లు టోక్యో నుంచి తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. వీరికి విమానాశ్రయంలో సాదరంగా స్వాగతం పలికారు. పతకాలు గెలిచిన అథ్లెట్లను కేంద్ర మంత్రులు ఘనంగా సన్మానించారు.

Top Stories