అయితే, గతేడాదిలానే ఈసారి కూడా టీ20 లీగ్ కరోనా విలయంలో చిక్కుకోకుండా బీసీసీఐ ‘ప్లాన్ బి’ని సిద్ధం చేస్తుంది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొన్ని నిర్దిష్ట చర్యలు తీసుకోవాలనే మూడ్లో ఉంది. లీగ్ నిర్వహణకు సంబంధించి తన కీలక నిర్ణయం ఏంటో వెల్లడించింది.