అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కాన్వాయ్లో రూ.1.8కోట్ల నగదు పట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మోదీ టూర్కు ముందు రోజు రాత్రి డబ్బు పట్టుకోవడాన్ని హస్తం నేతలు హైలైట్ చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండును బర్త్రఫ్ చేయాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ.
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ కాన్వాయ్లో రూ.1.8 కోట్లు పట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
2/ 5
బుధవారం అరుణాచల్ ప్రదేశ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అరుణాచల్ సీఎం పెమా ఖండూ కాన్వాయ్లో డబ్బులు దొరికాయని కాంగ్రెస్ నేత రణ్దీప్ సూర్జేవాలా ఆరోపించారు.
3/ 5
పెమా ఖండూతో పాటు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చౌనా మెన్ను కూడా పదవి నుంచి తప్పించాలని ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేశారు.