జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఒకే వేదికను పంచుకోవడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
2/ 30
రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్కు చెందిన ఇతర నాయకులు సైతం నల్లమలలో యువరేనియ తవ్వకాలకు వ్యతిరేకంగా జనసేన ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కార్యక్రమానికి హాజరయ్యారు.
3/ 30
అయితే చాలామంది చూపు మాత్రం రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్పైనే నెలకొంది.
4/ 30
పవన్ కళ్యాణ్ సైతం ఈ అంశంపై సీరియస్గా దృష్టి పెట్టడంతో... ఈ అంశంపై ఇద్దరు కలిసి పోరాటం చేస్తారా అనే అంశం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
5/ 30
పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి కలిసి యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే... అది కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంటుందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
6/ 30
తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న రేవంత్ రెడ్డి నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఇప్పటికే పోరాటం మొదలుపెట్టారు.
7/ 30
తెలంగాణ ప్రజల్లో రాజకీయంగా తన ఉనికిని చాటుకోవాలని భావిస్తున్న జనసేన సైతం... ఇందుకోసం నల్లమలలో యురేనియం తవ్వకాల అంశంపై పోరాటం చేయడం సరైన మార్గమని భావిస్తోంది.
8/ 30
ఈ కారణంగానే ఈ అంశంపై ఆ పార్టీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
9/ 30
కోదండరాంతో పవన్ కళ్యాణ్ కరచాలనం
10/ 30
ఉత్తమ్తో నాదెండ్ల కరచాలనం
11/ 30
సమావేశంలో పాల్గొన్న వారికి పవన్ కళ్యాణ్ అభివాదం
12/ 30
సమావేశంలో మాట్లాడుతున్న నాదెండ్ల
13/ 30
సమావేశంలో పాల్గొన్న పలు పార్టీల నేతలు
14/ 30
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తున్న నేతలు
15/ 30
సమావేశంలో పాల్గొన్న పలు పార్టీల నేతలు
16/ 30
సమావేశంలో పాల్గొన్న పలు పార్టీల నేతలు
17/ 30
సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి
18/ 30
పవన్ కళ్యాణ్
19/ 30
పవన్ కళ్యాణ్
20/ 30
సమావేశంలో పాల్గొన్న పలు పార్టీల నేతలు
21/ 30
సమావేశంలో పాల్గొన్న పలు పార్టీల నేతలు
22/ 30
సమావేశంలో పాల్గొన్న పలు పార్టీల నేతలు
23/ 30
పవన్ కళ్యాణ్
24/ 30
పవన్ కళ్యాణ్
25/ 30
సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్
26/ 30
సమావేశంలో పాల్గొన్న పలువురు నేతలు
27/ 30
రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న చాడ వెంకట్ రెడ్డి