తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా జనం.. సొంత ఊళ్లకు క్యూ కట్టారు. దీంతో రిజర్వేషన్లు చేసుకున్నవారు సైతం రైలు ఎక్కని పరిస్థితి చోటుచేసుకుంది.
ఏపీలో ఎన్నికలతో మరోసారి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సంక్రాంతి రద్దీ కనిపించింది. ఫ్లాట్ ఫామ్స్ అన్ని ప్రయాణికులతో కిక్కరిసిపోయాయి.
కొంతమంది ప్రయాణికులు మాత్రం రైలు ఎక్కలేక... రైల్వే స్టేషన్లోనే నిస్సహాయ పరిస్థితుల్లో ఉండిపోయారు.