పశ్చిమబెంగాల్ లోని ఘటాల్ నియోజకవర్గంలో ఆరో విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
ఎన్నికల సరళిని పరిశీలించేందుకు నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఘోష్ పై కొందరు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు.
అక్కడి నుంచి మరో పోలింగ్ కేంద్రానికి వెళ్లగా భారతీ ఘోష్ కు అదే అనుభవం ఎదురయింది.(ఫోటో ani ట్విట్టర్)
టీఎంసీ మహిళా కార్యకర్తలు ఆమెపై దాడి చేసేందుకు దూసుకొచ్చారు. దీంతో భారతీ ఘోష్ కన్నీరుపెట్టుకున్నారు.