హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » National రాజకీయం »

CM Jagan Odisha Tour: సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ.. ఏపీ, ఒడిషా సీఎంల నిర్ణయం

CM Jagan Odisha Tour: సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ.. ఏపీ, ఒడిషా సీఎంల నిర్ణయం

AP CM Jagan Odisha Tour: ఆంధ్రప్రదేశ్-ఒడిషా రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందా.? ముఖ్యంగా మూడు అంశాలే లక్ష్యంగా ఇద్దరూ సమావేశమయ్యారు. కొఠియా గ్రామాల సమస్య.. వంశధార నదిపై నేరేడి బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు నిర్మాణంపైన చర్చించి.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఆ నిర్ణయాలు ఏంటంటే..?

Top Stories