సుమలత మాత్రం తాను పద్ధతిగా వాడుకుంటుంటే... అక్రమార్కులెవరో దానిలోకి చొరబడి... నిబంధనలకు విరుద్ధంగా దాన్ని మార్చేశారనీ, అందువల్లే అది బ్లాక్ అయ్యిందనీ ఆరోపిస్తున్నారు. కుమార స్వామీ, జేడీఎస్ నేతలు ఎంత భయంకరమైన వాళ్లో దీన్ని బట్టే అర్థమవుతోందని ఆమె మండిపడ్డారు.