హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Independence Day 2021: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు.. ఆ సంబరాలకు దూరంగా గాంధీ ఏం చేస్తున్నారు..?

Independence Day 2021: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు.. ఆ సంబరాలకు దూరంగా గాంధీ ఏం చేస్తున్నారు..?

Independence Day 2021: ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 75 ఏళ్లు పూర్తయింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మాగాంధీతోపాటు ఎందరో మహానుభావులు పోరాడి.. 1947 ఆగస్టు 15 న స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టారు. అయితే అందరు ఆరోజు సంబురాలు జరుపుకుంటుంటే మహాత్మా గాంధీ మాత్రం పాల్గొనలేదు. దానికి గల కారణం ఏంటంటే..

Top Stories